Posts

తొలి టీ20: కోహ్లి నోట్‌బుక్‌ సెలబ్రేషన్‌!

Image
తొలి టీ20: కోహ్లి నోట్‌బుక్‌ సెలబ్రేషన్‌! హైదరాబాద్‌:  తన బ్యాట్‌తో పరుగుల వరద పారించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. నిత్యం ఏదో రకమైన విషయాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. విషయం ఏంటంటే.. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లి తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చి.. బుక్‌ తీసి టిక్‌ కొడుతున్నట్లు చేసిన విన్యాసం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఓ మ్యాచ్‌ సందర్భంగా తన వికెట్‌ తీసి సంబరాలు చేసుకున్నవిలియమ్స్‌కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇక 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాల్సిన సమయంలో.. కోహ్లీ క్రీజులో ఉండటంతో మ్యాచ్ అప్పటికీ టీమిండియా చేతిలోనే ఉంది. విలియమ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌‌గా మలిచాడ...

Nikhil Strong Warning to Anchor Ravi

Image
Nikhil Strong Warning to Anchor Ravi Nikhil Strong Warning to Anchor Ravi, Backs his Lady Fan at Keshava Audio Launch check the Video and don't forget to subscribe to social buzz

Again RGV Released sensational Song Just Now

Image
Again RGV Released sensational Song Just Now RGV Released the Song in kamma rajram lo kappada reddlu song, Dhandam Full song #sharepost follow page

Vijay Deverakonda moves into a plush house worth Rs 15 crore at Jubilee Hills. See pics

Image
Vijay Deverakonda moves into a plush house worth Rs 15 crore at Jubilee Hills. See pics Vijay Deverakonda made his entire family proud by purchasing a swanky new house worth Rs 15 crore at Jubilee Hills in Hyderabad. Vijay Deverakonda's meteoric rise as a star in Tollywood is an inspiring story for many young aspirants who want to make it big in the industry. The actor has a huge fan following, particularly youngsters, who try to emulate him in their day-to-day lives. Recently, the Arjun Reddy actor made headlines when he shared photos of his new home at Jubilee Hills in Hyderabad. Going by the reports, Vijay Deverakonda has bought a plush house worth Rs 15 crore in the locality. The entire Deverakonda family had a housewarming ceremony recently, which was attended by their close friends. The Dear Comrade actor took to Twitter to share a family photo at their new house and wrote, "Her happiness. His pride. Our new home! Sending you all lots of love from the 4 ...

Ram Gopal Varma’s “Kamma Raajyam lo Kadapa Redlu” is now called “Amma Rajyam lo Kadapa Biddalu”

Image
Title changed Ram Gopal Varma’s “Kamma Raajyam lo Kadapa Redlu” is now called “Amma Rajyam lo Kadapa Biddalu” Controversy’s favorite child,  Ram Gopal Varma  never fails to surprise us with his eccentric films and controversial comments. After creating a sensation in the Telugu states with Lakshmi’s NTR, a biopic that showcased the tragic events towards the end of NTR’s life, the 57-year-old director is gearing up for his upcoming film  Kamma Raajyam lo Kadapa Redlu  . Starring Ajmal Ameer in the lead role, the promos of this political-satire generated enough curiosity among the Telugu-speaking audience with its striking similarities to the political situation in Andhra Pradesh. The controversial film has been among the news right from its announcement. With the release date (November 29) approaching, several political personalities like  KA Paul  have filed petitions in the Andhra Pradesh  High Court  against the film. While t...

జై చిత్తూరు పోలీస్" జై జై చిత్తూరు పోలీస్" షేర్ చేసి పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపు దాము మిత్రులారా

Image
ఇతను పది సంవత్సరాల బిడ్డ మీద దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. "జై చిత్తూరు పోలీస్" జై జై చిత్తూరు పోలీస్" షేర్ చేసి పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపు దాము మిత్రులారా #sharethepost #jaichitoorpolice #followpage #sharevideo #viralvideo

Yahoooooooo...Hyderabad: దేశానికి రెండో రాజధానిగా భాగ్యనగరం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Image
Hyderabad: దేశానికి రెండో రాజధానిగా భాగ్యనగరం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం! దక్షిణాదిలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఎంపీ కేవీపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశమేం లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి  రెండో రాజధాని  చేస్తారని గత కొద్ది కాలంగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రచారంతో  హైదరాబాద్  రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే వార్తలొచ్చాయి. కానీ ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ స...